రాజన్న సిరిసిల్ల జిల్లాలో రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా, 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వాహనదారులకు భద్రతా సూచనలు అందించడంతో పాటు, సీట్ బెల్ట్ ధరించిన వారికి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now